• కేసీఆర్, హరీష్ కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు – కీలక పరిణామం, నెక్స్ట్ ఇక..!?

    కేసీఆర్, హరీష్ కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు – కీలక పరిణామం, నెక్స్ట్ ఇక..!?0

    ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్..

    READ MORE