నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి... ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు... ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 : అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణREAD MORE
మంటల్లో 10 మంది సజీవదహనం... కబురు న్యూస్,మర్కాపురం,మార్చి 26 : ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.వివరాల్లోక వెళితే,రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో,బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు._ క్షణాల్లోనే అంటుకున్న మంటలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,హైదరాబాద్READ MORE
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే
READ MORE