ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
వారం రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నగరంలోని పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు.. జై జగన్నాథ నామస్మరణతో మారుమోగిన ఇందూర్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: ఇందూర్ లో జగన్నాథ యాత్ర అత్యంత వైభవంగా కొనసా గింది. స్వామి వారిని రథంపై ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నిజామా బాద్ నగరంలోని గంజి ప్రాంతంలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బల రామకృష్ణుడి ప్రతిమలతో మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసి వారం రోజులపాటు
READ MOREమెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తాం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. విద్య లేని …విద్యాశాఖ మంత్రి మన దుస్థితి ఇలా రేవంత్ సర్కార్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు… రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఇందూరు రణభేరి సక్సెస్ విద్యార్థులతో కిక్కిరి సిపోయిన ధర్నా చౌక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబ ర్స్మెంట్
READ MORE

ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి… మొసలి కన్నీరు కారుస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈరాష్ట్రానికి ..శాపాలుగా మారాయని… వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మానాల
READ MOREఅభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. ఆసుపత్రి, బస్ డిపో సాధనకై దీక్ష.. పోలీసుల పహారాలో స్వగృహంలోనే ఎమ్మెల్యే వేముల నిరాహార దీక్ష కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై ప్రజల కోసం కొట్లాడుతానని మా జీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి
READ MORE
