కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.READ MORE
పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్... ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమాయే..!! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి..? దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మోసం చేసినోడి కి ప్రజలను మోసం చేయడం లెక్క కాదు... ఏ మోఖం పెట్టుకొని జిల్లాలో పీసీసీ ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే తిరుగుతుండ్రు... ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరు... జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు... *కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో,మేREAD MORE
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే
READ MORE