• ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

    ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత0

    కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.READ MORE
  • ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం

    ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం0

    పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్... ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమాయే..!! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి..? దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మోసం చేసినోడి కి ప్రజలను మోసం చేయడం లెక్క కాదు... ఏ మోఖం పెట్టుకొని జిల్లాలో పీసీసీ ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే తిరుగుతుండ్రు... ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరు... జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు...   *కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో,మేREAD MORE
  • ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..

    ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..0

    ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే

    READ MORE
  • డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

    డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్0

    కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.READ MORE
  • మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న

    మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న0

    ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో... కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు... సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు... గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి.. విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు... ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు... ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్... అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం... మీడియా ముందుకు రానిREAD MORE
  • నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

    నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు0

    జిల్లా కలెక్టర్,అధికారులతో ప్రత్యేక సమావేశమై... జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం... పత్రికారంగం చాలా ప్రత్యేకం... ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్... ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం.. కబురు న్యూస్,నిజామాబాద్, మార్చి 09 : జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీREAD MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!