నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి... ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు... ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 : అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణREAD MORE
మంటల్లో 10 మంది సజీవదహనం... కబురు న్యూస్,మర్కాపురం,మార్చి 26 : ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.వివరాల్లోక వెళితే,రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో,బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు._ క్షణాల్లోనే అంటుకున్న మంటలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,హైదరాబాద్READ MORE
కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్ రోహిత్రెడ్డితో పాటు రితేష్రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.READ MORE
కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ సాయిబాబా ఆలయం వద్ద సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య గురయ్యారు.సుదీర్ రెడ్డి హత్య నగరంలో పెను సంచలనం సృష్టించింది.చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గుర్తు తెలియని దుండగులు సుదీర్ రెడ్డిని అడ్డగించి అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు.ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ముందస్తుREAD MORE