Author's Posts

  • ఎక్సైజ్ ‘మాముళ్ల చిట్టా’పై మౌనమేల..!!

    ఎక్సైజ్ ‘మాముళ్ల చిట్టా’పై మౌనమేల..!!0

    ​వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు.. ​సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్.. కబురు న్యూస్,​నిజామాబాద్ క్రైమ్,జూలై 17 : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *​ఆ చేతిరాత ఎవరిది..?* ​గతREAD MORE
  • ​ఏసీబీ నిఘా నీడలో ‘కల్లు’ గుత్తేదారు గుత్త నారాయణ..?

    ​ఏసీబీ నిఘా నీడలో ‘కల్లు’ గుత్తేదారు గుత్త నారాయణ..?0

    ​అధికారుల అండతో నిజామాబాద్ జిల్లాలో గుత్తేదారు ఇష్టారాజ్యం.. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా..? ​ఏకంగా ప్రభుత్వ అధికారి వాహనంలోనే నిజామాబాద్‌కు తరలింపు? నిందితుల కదలికలపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. కబురు న్యూస్,​నిజామాబాద్ క్రైమ్,జూలై 16 : నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఓ ప్రముఖ గుత్తేదారు (కాంట్రాక్టర్) వ్యవహారాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అవినీతి నిరోధకREAD MORE
  • ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?

    ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?0

    నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న లీవ్ లొల్లి..!! ​ఈఎస్ మల్లారెడ్డి రిమాండ్ తదనంతర పరిణామాలపై గుసగుసలు... ​కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 09 : జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబి దాడులతో గత కొద్దిరోజులుగా రేగుతున్న దుమారం మరింత ముదురుతోంది.అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడి,రిమాండ్‌కు వెళ్లిన తదనంతర పరిణామాలు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎచ్ఓ),సీఐ స్వప్న సుదీర్ఘ సెలవుపై వెళ్లడం,తాజాగా ఆమెREAD MORE
  • 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు

    116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు0

     వృద్ధురాలికి సీఎం చంద్రబాబు వీఐపీ దర్శన భాగ్యం.. కబురు న్యూస్,​తిరుమల,జులై 08 : కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్రలో ఒక అరుదైన,భావోద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతమైంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సాధారణ,పేద భక్తురాలికి అత్యున్నత గౌరవం దక్కింది.చెన్నైకి చెందిన 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ (సునీతమ్మ) భక్తి ప్రపత్తులతో అలిపిరి కాలినడక మార్గంలోని మెట్లను ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వయసులో కాలినడకన కొండపైకి రావడంREAD MORE

Latest Posts

error: Content is protected !!