• భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!

    భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!0

    సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం... అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు అంచనా... పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం... యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి... సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ... మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు... కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు... చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు... సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు... కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :READ MORE
  • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

    ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..0

    21 మంది మృతి..30 మందికి పైగా మందికి గాయాలు.... కబురు న్యూస్,ఢిల్లీ,జూన్ 03 : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా,30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే,మల్వియా నగర్‌లోని,హౌజ్ రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం ఉంది.భవనం బేస్‌మెంట్‌లో ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలుREAD MORE
error: Content is protected !!