ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
నిజామాబాద్ క్రైం, (కబురు న్యూస్) మే 28: బక్రీద్ పండుగ సందర్భం గా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండు గను శాంతియుత వాతావ రణంలో నిర్వహించుకు నేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా గురువారం 5 వ పోలీస్ స్టేషన్ పరిధిలో ని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందో బస్తు ఏర్పాట్లను నిజామా బాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
READ MOREనిజామాబాద్ (కబురు న్యూస్) మే 27: బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సతీ ష్ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బదిలీ పై బోధన్ రానున్నారు. ఆయన బోధన గ్రేడ్ టు పి పి యాదయ్య నుండి
READ MOREతెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రజా సమ స్యలపై పోరాటాలు కొన సాగిస్తానని ఆమంద్ విజ య్ కృష్ణ తెలిపారు. బీజే వైఎం తెలంగాణ యువ మోర్చ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నిజామా బాద్ జిల్లా నుంచి సీనియ ర్ నాయకుడు ఆమం ద్ విజయ్ కృష్ణ రాష్ట్ర కో కోశాధికారిగా నియమితుల య్యారు. జిల్లా
READ MORE👉అదరహో… చిన్నారుల ప్రదర్శన.. 👉చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి… 👉చక్కటి వేదికగా బాల భవన్ అద్భుతం. 👉డీఈవో పార్సీ అశోక్ 👉అట్టహాసంగా ప్రతిభ పాటవ ప్రదర్శన ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: బాల భవన్ వేదికగా చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం అభినందనీ యమని డిఈఓ పార్సీ అశోక్ అన్నారు. నగరం లోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల బాలభవన్ లో నిర్వహించిన
READ MORE