* TGSRTC సిబ్బంది బరితెగింపు... * రాత్రి వేళ మహిళా ప్రయాణికురాలి పట్ల దారుణ నిర్లక్ష్యం!.. కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, ఆగస్టు 20 : బాన్సువాడ డిపో సిబ్బంది వైఖరితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి' ఆశయానికే గండి పడుతోంది. ఎక్స్ప్రెస్ బస్సు అని చెప్పి బస్సులోకి ఎక్కించుకుని, కోరిన స్టాప్లో ఆపకుండా రాత్రి వేళ ఒక ఒంటరి మహిళను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘాతుకం బాన్సువాడ డిపోREAD MORE
* జన్నేపల్లిలో కొందరి దరఖాస్తులపై మోకుదెబ్బ నాయకుల అభ్యంతరం.. * నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేస్తే రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు వినతి.. * గీత వృత్తితో సంబంధం లేని వారికి లైసెన్సులు ఇవ్వొద్దని విజ్ఞప్తి.. * నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్.. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 11 : గీత వృత్తితో సంబంధం లేని,ఆ వృత్తిలో అనుభవం లేని ఇతర కులాలకు చెందిన వ్యక్తులకు టీఎఫ్టీ లైసెన్సులు మంజూరు చేయొద్దనిREAD MORE
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షల తెలిపిన బిగాల.. కబురు న్యూస్,హైదరాబాద్, జులై 27 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోవడంతో, సోమవారం స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలుREAD MORE
* స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు... కబురు న్యూస్,యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలుREAD MORE
కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్,డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరైన సిరాజ్కు డీజీపీ కార్యాలయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు.దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్కు సిరాజ్ శుభాకాంక్షలు తెలియజేసి, 'జెర్సీREAD MORE
వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు.. సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్.. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 17 : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *ఆ చేతిరాత ఎవరిది..?* గతREAD MORE