• టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు0

    మంటల్లో 10 మంది సజీవదహనం... కబురు న్యూస్,మర్కాపురం,మార్చి 26 : ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.వివరాల్లోక వెళితే,రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో,బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు._ క్షణాల్లోనే అంటుకున్న మంటలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,హైదరాబాద్READ MORE
  • రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!

    రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!0

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు

    READ MORE
  • కేసీఆర్, కేటీఆర్ కు సిట్ సమన్లు..! రేవంత్ కు బండి కీలక సూచన..!0

    READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!