• తెలంగాణకు భారీ వర్ష సూచన

    తెలంగాణకు భారీ వర్ష సూచన0

    18 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసిన ఐఎండీ... కబురు న్యూస్,హైదరాబాద్, జూన్ 03 : నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో,తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది.బుధ,గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. *రాష్ట్రంలోని పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది* ఆదిలాబాద్,కొమరం భీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,మహబూబ్‌నగర్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీREAD MORE
  • పాదయాత్రతో పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న కొత్త జంట

    పాదయాత్రతో పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న కొత్త జంట0

    శివ భక్తితో 11,600 కిలోమీటర్లు చెప్పులు లేకుండా హైకింగ్... హనీమూన్ కొరకు విదేశీ పర్యటన,బీచులంటూ వెళ్లే వారికి ఈ జంట ఆదర్శం... నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన నూతన జంట... కబురు న్యూస్,భీడ్,మే 18 : ఈ నూతన వధూవరుల జంట 12 జ్యోతిర్లింగాలను సందర్శించగా,ప్రపంచం ఆశ్చర్యపోయింది!!ఈ రోజుల్లో,హనీమూన్ విషయానికి వస్తే,నూతన వధూవరులు వెంటనే విదేశీ పర్యటనలనో లేదా అందమైన బీచ్‌లనో ఎంచుకుంటున్నారు.అయితే,మహారాష్ట్రకు చెందిన ఈ జంట చేసిన ఘనకార్యం గురించి వింటే మీరు అక్షరాలా ఆశ్చర్యపోతారు.READ MORE
  • టారిఫ్‌‌లపై మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

    టారిఫ్‌‌లపై మరో షాక్ ఇచ్చిన ట్రంప్..0

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై (Trump Tariffs) వెనక్కు తగ్గట్లేదు. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లను అమెరికా సుప్రీంకోర్టు నిన్న కొట్టేసిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం కోర్టు తీర్పును లెక్క చేయట్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తప్పుబట్టాడు ట్రంప్. నిన్న 10 శాతం టారిఫ్‌ లు విధిస్తున్నట్టు ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా.. తాజాగా 15 శాతానికి టారిఫ్‌ లను పెంచేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ టారిఫ్‌ ల (TrumpREAD MORE
  • తీవ్రవాదంపై పాశుపతాస్త్రం ‘ప్రహార్​’ : కేంద్రం

    తీవ్రవాదంపై పాశుపతాస్త్రం ‘ప్రహార్​’ : కేంద్రం0

    దేశంలో తీవ్రవాదం ముప్పును అంతం చేయడానికి ‘ప్రహార్​’ (Prahaar) పేరుతో కేంద్రం కొత్త పాలసీ ప్రకటించింది. ఆధునిక ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్తలు, నివారణ, తక్షణ ప్రతిస్పందన, వివిధ సంస్థల మధ్య సమన్వయం, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలతో దీనిని రూపొందించింది. ఈ మేరకు కొత్త జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్​’ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ‘ఉగ్రవాదానికి జాతి, మతం, ప్రాంతం అనే తేడాలు లేవు. భారత్

    READ MORE
error: Content is protected !!