టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- Uncategorized
- March 7, 2026

టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్.. 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే..! కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,మార్చ్ 07 : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను
READ MORE



