• టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..

    టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..0

    టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్.. 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే..! కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,మార్చ్ 07 : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్‌ను

    READ MORE
  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సంచలన మూవీ షూట్ స్టార్ట్..!

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సంచలన మూవీ షూట్ స్టార్ట్..!0

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ అయింది. అంతకు ముందే ఫౌజీ మూవీ షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న కల్కీ-2 (Kalki 2) షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్READ MORE
  • ఎంపీటీసీ ఎన్నికలెప్పుడు?.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం

    ఎంపీటీసీ ఎన్నికలెప్పుడు?.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం0

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం జరగనున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మొదలు పలు కీలక అంశాలపై చర్చల అనంతరం నిర్ణయం జరగనున్నది. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడవ వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటిలోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల్లోని అనుకూల ప్రతికూల అంశాలను చర్చించిన తర్వాత క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. దీనికి తోడు జీహెచ్ఎంసీని మూడుREAD MORE
error: Content is protected !!