• కార్పొరేట్ కు ధీటుగా ‘సర్కారు’ వైద్య సేవలు0

    అరుదైన ఆపరేషన్లకు వేదికగా… ప్రైవేట్ ఆస్ప త్రులకు ధీటుగా… జిజిహెచ్.. గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం.. విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరు దైన ఆపరేషన్లకు వేదికగా మారి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్ప త్రుల కు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తు న్నా రు.ఇటీవల కాలంలోజిజిహెచ్ లో

    READ MORE
  • ప్రతి ఒక్కరు “అమ్మ పేరు”తో మొక్కలు నాటాలి0

    ప్రధా నిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బ న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధా నిగా మోదీ 12 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా

    READ MORE
  • క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం0

    పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలీ -మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ నిజామాబాదులో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4: క్రమశిక్షణ, సరైన మార్గద ర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీ ఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశం లో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు నిజామాబాద్ నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా గురువారం

    READ MORE
  • ఫ్రస్టేషన్ లో బీగాల సోయి లేకుండా మాట్లాడుతుండు0

    పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి మరిచావా? కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేదు గానీ! _గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా? నయా పైసా ముట్టకుండా అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న నాపై ఆరోపణ లా? పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది.. మాజీ ఎమ్మెల్యే బిగాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్… ఉమ్మడి జిల్లా

    READ MORE
  • ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

    ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత0

    కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.READ MORE
  • బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్0

    నిజామాబాద్ క్రైం, (కబురు న్యూస్) మే 28: బక్రీద్ పండుగ సందర్భం గా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండు గను శాంతియుత వాతావ రణంలో నిర్వహించుకు నేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా గురువారం 5 వ పోలీస్ స్టేషన్ పరిధిలో ని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందో బస్తు ఏర్పాట్లను నిజామా బాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

    READ MORE
error: Content is protected !!