• సుఖ: సంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమ్మా0

    అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నెత్తిన బోనం… నిలువెత్తు భక్తి భావం.. అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 26: ఇందూర్ ప్రజలు సుఖసం తోషాలతో… సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్ల గా ఉండేలా దీవించమ్మా అంటూ అమ్మవారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వేడుకు న్నారు. ఆషాడ మాసంలో గ్రామదేవతలైన మహం కాళి, పోచమ్మ ఎల్లమ్మ, అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో డప్పు వాయి ద్యాల మధ్య, పోత రాజు

    READ MORE
  • లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి0

    గోమాత వైభవం ప్రవచనం అద్భుతం చాగంటి ప్రవచనాలతో ఆధ్యాత్మిక వెల్లివిరిసిన ఇందూర్ అర్భన్ ఎమ్మెల్యే ధన్ పాల్…. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 24: లక్షలాది మంది లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్భన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారు లోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్ లో “గోమాత

    READ MORE
  • నేడు ఇందూర్ కు చాగంటి కోటేశ్వర్ రావు రాక0

    గోసేవ విశిష్టతను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మహోత్సవం నేడు భూమారెడ్డి కన్వెన్షన్ హల్ లో చాగంటి అమృతవాణి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై23: నేడు ఇందూర్ కు ప్రముఖ పౌరాణిక వక్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు రానున్నారు. గోమా త రక్షణ – మన ధర్మం.. మన కర్తవ్యం..గోమాత మహిమను, గోసేవ విశిష్ట తను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మ హోత్సవం అత్యంత వైభ వంగా నిర్వహించనున్నా రు.

    READ MORE
  • జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయండి0

    ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 23: నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూరు (నిజామాబాద్) వారి ఆధ్వర్యలో శుక్రవారం (నేడు) నిర్వహించే శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు రామానందరాయ్ గౌరదా స్ కోరారు. గురువారం కంటే శ్వర్ లో నిర్వహించిన రథయా త్ర సన్నాహక సమావేశంలో అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ మాట్లాడారు. జగన్నాథుడు కొలువైన పూరి పట్ట ణంలో మాదిరిగానే ఇందూర్ నగరంలో శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవాన్ని

    READ MORE
  • జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమాజసేవలో…0

    టీజేఏ జిల్లా అధ్యక్షులు సాయి ప్రసాద్ ఘనంగా టీజేఏ 12వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 23: జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతూ మేము సైతం అంటూ సమాజ సేవలో భాగ స్వాములమవుతామని టీజేఏజిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసి) సభ్యులు సాయి ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘా ల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్

    READ MORE
  • తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట0

    నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్లు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్రం పటిష్టమైన చర్యలు ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట మైన చర్యలు చేపడు తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ తెలిపా రు. రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబం ధించి తాను

    READ MORE
error: Content is protected !!