కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 : ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్READ MORE
‘కోడ్’లు వాడితే సిబ్బందిపై చర్యలు.. సీసీ కెమెరాలన్నీ పనిచేయాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ విజిలెన్స్ జేటీసీ చంద్రశేఖర్ కబురు న్యూస్,హైదరాబాద్, జూన్ 17 : రవాణా శాఖలో అవినీతి పట్ల దళారులు,సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్’లపై, సీఎంవో ఆరా నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు.ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకునే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.అవినీతికి సంబంధించి ఉపయోగిస్తున్న ‘కోడ్’లకు స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ప్రధాన కార్యాలయంREAD MORE
కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 : నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకుREAD MORE