Author's Posts

  • ఏసీబి దాడులతో కలవర పడుతున్న ఎక్సైజ్ తిమింగిలాలు

    ఏసీబి దాడులతో కలవర పడుతున్న ఎక్సైజ్ తిమింగిలాలు0

    కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 : ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్READ MORE
  • మాయదారి మల్లన్న ఆ(బ్కారీ)స్తులు కోట్లకు కోట్లు..

    మాయదారి మల్లన్న ఆ(బ్కారీ)స్తులు కోట్లకు కోట్లు..0

    ఇగ సూడుండ్రి.. ఇగ సూడుండ్రి.. కొలులు లేక కొందరేడిస్తే,సర్కార్ కోలులున్నోళ్ల ఏడుపు ఇట్లున్నది.. నిజామాబాద్ ఆబ్కారీల ఇంకొన్ని తిమింగిలాలు.. ఆ తిమింగిలాల మీద గూడ నజరున్నది.. అబ్కారీ మీద ఆర్తలు రాస్తే,అబద్దపు అక్రమ కేసులు.. కల్లు ముస్తేదారులతోని దోస్తులు.. కబురు న్యూస్,నిజామాబాద్,జూన్ 24 : ఆదాయానికి మించి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జూసి అవ్వ అంటూ,నోట్ల ఏలు ఏసుకొని బిత్తర బోయిన ఏసీబి అధికారులు.సర్కార్ కొలులు ఉన్నోళ్ళందరి ఇండ్లల్ల ఏసీబి ఇట్లనే దాడులు,సోదాలు జేస్తే మనదే ధనికREAD MORE
  • లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు

    లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు0

     ‘కోడ్‌’లు వాడితే సిబ్బందిపై చర్యలు.. సీసీ కెమెరాలన్నీ పనిచేయాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ విజిలెన్స్‌ జేటీసీ చంద్రశేఖర్‌ కబురు న్యూస్,హైదరాబాద్‌, జూన్ 17 : రవాణా శాఖలో అవినీతి పట్ల దళారులు,సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లపై, సీఎంవో ఆరా నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు.ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకునే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.అవినీతికి సంబంధించి ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లకు స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ప్రధాన కార్యాలయంREAD MORE
  • రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో 30 తుల బంగారం చోరీ

    రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో 30 తుల బంగారం చోరీ0

    కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 : నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకుREAD MORE

Latest Posts

error: Content is protected !!