Author's Posts

  • మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న

    మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న0

    ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో... కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు... సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు... గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి.. విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు... ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు... ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్... అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం... మీడియా ముందుకు రానిREAD MORE
  • నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

    నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు0

    జిల్లా కలెక్టర్,అధికారులతో ప్రత్యేక సమావేశమై... జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం... పత్రికారంగం చాలా ప్రత్యేకం... ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్... ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం.. కబురు న్యూస్,నిజామాబాద్, మార్చి 09 : జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీREAD MORE
  • ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టకాలం.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!

    ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టకాలం.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!0

    టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) అప్రహతిహతంగా దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు (Team India) ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన, సూపర్-8 తొలి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 187/7 పరుగుల భారీ

    READ MORE
  • పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి

    పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి0

    • Food
    • February 23, 2026

    ఈ రోజుల్లో ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తెలియక జనాలు అనారోగ్యం పాలు అవుతున్నారు. తాజాగా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు చనిపోయారు. పదుల కొద్దీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి భయంకరమైన కల్తీ పాలు  (Milk Test) హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రతిరోజూ వేల లీటర్లు సరఫరా అవుతున్నాయి. స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, కొన్ని రకాల కెమికల్స్ కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. వాటికి

    READ MORE

Latest Posts

error: Content is protected !!