బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షల తెలిపిన బిగాల.. కబురు న్యూస్,హైదరాబాద్, జులై 27 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోవడంతో, సోమవారం స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలుREAD MORE
* స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు... కబురు న్యూస్,యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలుREAD MORE
ఫోన్ కు దూరంగా ఉండి ఆల్ ఇండియా 20వ ర్యాంక్.. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి,ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్.. సోషల్ మీడియాని వీడండి,ర్యాంకులు సాధించండన్న వైష్ణవి దాస్.. కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : సోషల్ మీడియా మాయలో యువత జీవితాలు నాశనం ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వద్దు, చదివే ముద్దు దేశంలో నేటి యువత సోషల్ మీడియాపై మితిమీరిన ఆసక్తితో తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చదువుకునే వయసులో పుస్తకాలతో గడపాల్సింది పోయి,ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వంటి యాప్లలో అమూల్యమైన సమయాన్నిREAD MORE
కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్,డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరైన సిరాజ్కు డీజీపీ కార్యాలయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు.దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్కు సిరాజ్ శుభాకాంక్షలు తెలియజేసి, 'జెర్సీREAD MORE