ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026

ఈ రోజుల్లో ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తెలియక జనాలు అనారోగ్యం పాలు అవుతున్నారు. తాజాగా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు చనిపోయారు. పదుల కొద్దీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి భయంకరమైన కల్తీ పాలు (Milk Test) హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రతిరోజూ వేల లీటర్లు సరఫరా అవుతున్నాయి. స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, కొన్ని రకాల కెమికల్స్ కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. వాటికి
READ MOREతెలంగాణ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా (Kavitha Resignation) ను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు కౌన్సిల్ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. తక్షణం ఆమె రాజీనామా అమలులోకి వచ్చింది. ఉభయ చట్టసభల శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నిమిషాల వ్యవధిలోనే ఈ గెజిట్ విడుదల కావడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబరు 3న రాజీనామా
READ MOREతెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు దానం
READ MOREతెలంగాణలోని ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్..? తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 న కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్ కు చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు
READ MOREఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్..
READ MORE
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. దీని పైన మంత్రులు ఘాటుగా స్పందించారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
READ MORE


