• శ్రీరామ ఆసుపత్రి … ఉచిత వైద్య శిబిరం0

    ప్రతి బుధవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తాం.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ఎమర్జెన్సీలో డిచ్ పల్లి శ్రీరామ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవా లి:నడిపల్లి సర్పంచ్ అశ్విని ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) జూన్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లిలో శ్రీరామ ఆసుపత్రి (డిచ్ పల్లి) ఆధ్వర్యంలో నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.. నడిపల్లి సర్పంచ్ అశ్విని హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. గ్రామస్తులు వృద్ధులు మహిళలు

    READ MORE
  • అధికారులు పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి0

    అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేయాలి.. గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పని ఆలస్యం పై ఎమ్మెల్యే అసహనం.. 34వ డివిజన్లో పలు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: నగరవాసులకు ఎటువం టి అసౌకర్యం కలగకుం డా.. నిరంతరం శానిటేష న్ పనులు కొనసాగించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. మంగళవా రం నగరంలోని 34 వ డివిజన్

    READ MORE
  • ప్రజావాణి అర్జీదారులకు అన్నదానం..0

    ..సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: జిల్లా కేంద్రంలో నలుమూ లల నుంచి ప్రజా సమస్య లపై ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వ ర్యంలో పులిహోర పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఫోరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు అవుతు న్నారు.సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్,

    READ MORE
  • మోదీ పాలనలో సర్వతోముఖాభివృద్ధి0

    12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ యే సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం కమిషన్లు వచ్చే పనులే చేస్తుండ్రు.. పనికిమాలిన యూరియా యాప్ ను రద్దు చేయాలి పాత పద్ధతిలోనే యూరి యా పంపిణీ చేయాలి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వ తోముఖాభివృద్ధి చెందు తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

    READ MORE
  • మేమింతే! ……ఎవరి మాట వినం0

    మేం చెప్పిందే వేదం.. ఇది ఎగ్జిబిషన్ సొసైటీ తీరు.. అధికారికంగా 12వ తేదీ వరకే ఎగ్జిబిషన్ కు.. అనుమతి కానీ ఇప్పటివరకు కొనసాగుతున్న వైనం.. ఎంట్రీ టికెట్ మాత్రమే లేదు… ప్రస్తుతం పార్కింగ్ టికెట్ తీసుకుంటున్న వైనం.. విద్యుత్ కాంతుల మధ్య కొనసాగుతున్న ఎగ్జిబిషన్.. ఉమ్మడి జిల్లా జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ రూటే సపరేటు! అధికారికంగా ఈనెల 12 వరకు

    READ MORE
  • అనుమతి లేని పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు…0

    ఫిర్యాదు చేసిన పట్టించుకోరా? ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారిన విద్యాశాఖ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు స్వల్ప ఉద్రిక్తత విద్యాశాఖ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: ప్రభుత్వ నిబంధనలు పాటించకున్న, పలు పాఠ శాలలకు అనుమతు లు లేకున్నా విద్యాశాఖ ఎం దుకు చర్యలు తీసుకోవ డం లేదని విద్యార్థి సం ఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. నిబంధనలు పా టించని ,అనుమతి లేని

    READ MORE
error: Content is protected !!