కబురు న్యూస్,హైదరాబాద్,మే 13 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు.భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు.డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు.రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య,క్రాంతిరణదేవ్ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు.తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు.మావోయిస్టు అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలకREAD MORE
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి... ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు... ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 : అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణREAD MORE
మంటల్లో 10 మంది సజీవదహనం... కబురు న్యూస్,మర్కాపురం,మార్చి 26 : ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.వివరాల్లోక వెళితే,రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు,టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో,బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు._ క్షణాల్లోనే అంటుకున్న మంటలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం,హైదరాబాద్READ MORE
కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్ రోహిత్రెడ్డితో పాటు రితేష్రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.READ MORE