• అరుదైన ప్రాణాంతకమైన వ్యాధికి యశోద ఆసు పత్రిలో ప్రత్యేక చికిత్స0

    థ్రోంబోటిక్ థ్రోంబోసైటో.. ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన యశోద వైద్యులు.. యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషియన్..డాక్టర్ జి. విక్రమ్ కుమార్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై14: థ్రోంబోటిక్ థ్రోంబోసైటో పెనిక్ పర్పురా అనేది ప్రాణాంతక మైన మెడికల్ ఎమర్జెన్సీ అని సోమాజి గూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషి యన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్

    READ MORE
  • వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*

    వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*0

    *కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 11 :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన శనివారం నగరంలోని దుబ్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత మహిళ ప్రవీణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న వాకిలిని ఊడుస్తుండగా,గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చారు.ఇద్దరూ ఆమెపై దాడి చేసి,గొంతు నులిమి,పొట్టపై కాలు పెట్టి,చీపిరితో కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం,అలాగే చెవి

    READ MORE
  • ప్రకృతి వ్యవసాయం అద్భుతం..0

    రసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయం.. పర్యావరణ సుస్థిరత ఆరోగ్యకరమైన జీవనం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన నిషిత డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: ఎలాంటి రసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయ మని ప్రకృతి వ్యవసాయం అద్భుతమని కళాశాల యాజమాన్యం అభి నం దించారు. సేంద్రియ వ్యవ సాయ నిపుణుడు చిన్ని కృష్ణుడు సేంద్రీయ వ్యవ సా యంపై విద్యార్థులకు అవగా హన కల్పించారు.నిషిత డిగ్రీ

    READ MORE
  • జనసేన పార్టీలో చేరిన.. మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు0

    జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్య మ నేత సామాజిక కార్య కర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివా సరావు హైదరాబాద్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జన సేన పార్టీలో చేరారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీసాల శ్రీనివాస రావుకు

    READ MORE
  • కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే ఊరుకోం0

    మా నాయకుడి పై మాట్లాడితే… ఖబర్దార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీదా ? దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చెయ్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకోమని డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్ జిల్లా

    READ MORE
  • మేమింతే!0

    అంతా మా ఇష్టం అధికారులు బదిలీ అయితే వెంటనే బోర్డుపై పేరు మార్చాల్సిన బాధ్యత లేదా! మాకేమీ పట్టనట్లు అధికారుల తీరు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారు లు బదిలీ అయిన వెంటనే సమాచార బోర్డుపై మా ర్పు చేయాల్సిన బాధ్యత ను మరిచారు. సమాచార బోర్డుపై అధికారుల పేర్లు మార్చని ఘటనపై కబు రు దినపత్రికలో కథనం ప్రచురి

    READ MORE
error: Content is protected !!