• ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సంచలన మూవీ షూట్ స్టార్ట్..!

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సంచలన మూవీ షూట్ స్టార్ట్..!0

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ అయింది. అంతకు ముందే ఫౌజీ మూవీ షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న కల్కీ-2 (Kalki 2) షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్READ MORE
  • తీవ్రవాదంపై పాశుపతాస్త్రం ‘ప్రహార్​’ : కేంద్రం

    తీవ్రవాదంపై పాశుపతాస్త్రం ‘ప్రహార్​’ : కేంద్రం0

    దేశంలో తీవ్రవాదం ముప్పును అంతం చేయడానికి ‘ప్రహార్​’ (Prahaar) పేరుతో కేంద్రం కొత్త పాలసీ ప్రకటించింది. ఆధునిక ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్తలు, నివారణ, తక్షణ ప్రతిస్పందన, వివిధ సంస్థల మధ్య సమన్వయం, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలతో దీనిని రూపొందించింది. ఈ మేరకు కొత్త జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్​’ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ‘ఉగ్రవాదానికి జాతి, మతం, ప్రాంతం అనే తేడాలు లేవు. భారత్

    READ MORE
  • గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!

    గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!0

    ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) జరగునున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ, హాజరుశాతంపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,89,126 మంది,READ MORE
  • ఎంపీటీసీ ఎన్నికలెప్పుడు?.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం

    ఎంపీటీసీ ఎన్నికలెప్పుడు?.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం0

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం జరగనున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మొదలు పలు కీలక అంశాలపై చర్చల అనంతరం నిర్ణయం జరగనున్నది. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడవ వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటిలోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల్లోని అనుకూల ప్రతికూల అంశాలను చర్చించిన తర్వాత క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. దీనికి తోడు జీహెచ్ఎంసీని మూడుREAD MORE
  • బిగ్ బ్రేకింగ్: కవిత రాజీనామాకి ఆమోదం.. నోటిఫికేషన్ జారీ0

    తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా (Kavitha Resignation) ను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు కౌన్సిల్ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. తక్షణం ఆమె రాజీనామా అమలులోకి వచ్చింది. ఉభయ చట్టసభల శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నిమిషాల వ్యవధిలోనే ఈ గెజిట్ విడుదల కావడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబరు 3న రాజీనామా

    READ MORE
  • రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!

    రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!0

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు

    READ MORE
error: Content is protected !!