• ప్రకృతి వ్యవసాయం అద్భుతం..0

    రసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయం.. పర్యావరణ సుస్థిరత ఆరోగ్యకరమైన జీవనం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన నిషిత డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: ఎలాంటి రసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయ మని ప్రకృతి వ్యవసాయం అద్భుతమని కళాశాల యాజమాన్యం అభి నం దించారు. సేంద్రియ వ్యవ సాయ నిపుణుడు చిన్ని కృష్ణుడు సేంద్రీయ వ్యవ సా యంపై విద్యార్థులకు అవగా హన కల్పించారు.నిషిత డిగ్రీ

    READ MORE
  • జనసేన పార్టీలో చేరిన.. మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు0

    జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్య మ నేత సామాజిక కార్య కర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివా సరావు హైదరాబాద్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జన సేన పార్టీలో చేరారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీసాల శ్రీనివాస రావుకు

    READ MORE
  • ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?

    ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?0

    నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న లీవ్ లొల్లి..!! ​ఈఎస్ మల్లారెడ్డి రిమాండ్ తదనంతర పరిణామాలపై గుసగుసలు... ​కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 09 : జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబి దాడులతో గత కొద్దిరోజులుగా రేగుతున్న దుమారం మరింత ముదురుతోంది.అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడి,రిమాండ్‌కు వెళ్లిన తదనంతర పరిణామాలు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎచ్ఓ),సీఐ స్వప్న సుదీర్ఘ సెలవుపై వెళ్లడం,తాజాగా ఆమెREAD MORE
  • 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు

    116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు0

     వృద్ధురాలికి సీఎం చంద్రబాబు వీఐపీ దర్శన భాగ్యం.. కబురు న్యూస్,​తిరుమల,జులై 08 : కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్రలో ఒక అరుదైన,భావోద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతమైంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సాధారణ,పేద భక్తురాలికి అత్యున్నత గౌరవం దక్కింది.చెన్నైకి చెందిన 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ (సునీతమ్మ) భక్తి ప్రపత్తులతో అలిపిరి కాలినడక మార్గంలోని మెట్లను ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వయసులో కాలినడకన కొండపైకి రావడంREAD MORE
  • కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే ఊరుకోం0

    మా నాయకుడి పై మాట్లాడితే… ఖబర్దార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీదా ? దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చెయ్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకోమని డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్ జిల్లా

    READ MORE
  • మేమింతే!0

    అంతా మా ఇష్టం అధికారులు బదిలీ అయితే వెంటనే బోర్డుపై పేరు మార్చాల్సిన బాధ్యత లేదా! మాకేమీ పట్టనట్లు అధికారుల తీరు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారు లు బదిలీ అయిన వెంటనే సమాచార బోర్డుపై మా ర్పు చేయాల్సిన బాధ్యత ను మరిచారు. సమాచార బోర్డుపై అధికారుల పేర్లు మార్చని ఘటనపై కబు రు దినపత్రికలో కథనం ప్రచురి

    READ MORE
error: Content is protected !!