• ప్రభుత్వ సంకల్పాని కనుగుణంగా అధికారులు పని చేయాలి0

    అర్బన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ప్రగతి ప్రణాళిక జిల్లా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.. ఉమ్మడి జిల్లా బ్యూరో కబురు (న్యూస్) మే 22: ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారు లు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్ని

    READ MORE
  • జిల్లా సెంట్రల్ జైలులో “మూలాఖత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్” ప్రారంభం0

    ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)22: జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిజా మాబాద్ జిల్లా కేంద్ర కార గారంలో మూలాఖత్ లీగ ల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ను సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి ఉదయ కృష్ణ, సబ్ జైలర్ మన్మధ రావు తో కలిసి ప్రారంబిం చారు. ఈ సందర్బంగా ఉదయ కృష్ణ మాట్లాడు తూ జైలులో ఉన్న ఖైదీల ను కలవడానికి వచ్చే వారి కోసం హెల్ప్ డెస్క్

    READ MORE
  • ధ్యాన మందిరంలో అడుగుపెట్టడం నా అదృష్టం0

    ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భా రతీయ సంస్కృతి ఉట్టిపడేలాకార్యక్రమాలు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన మంది రంలో అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలి పారు.ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్ప డమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.ఆర్ట్ ఆఫ్

    READ MORE
  • ఆన్లైన్ లో మందుల అమ్మకాలు ఆపాలి0

    భారీ డిస్కౌంట్ లు ఇస్తూ నాసిరకమైన మందులను అంట గడుతుండ్రు వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం జిల్లాలో ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్ ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) మే 20: కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ విక్రయాలు వెంటనే ఆపా లని జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సమ్మెలో సభ లో భాగంగా నిజామాబా ద్

    READ MORE
  • జనగణనలో కుల గణన చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం0

    టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: జనగణన ప్రక్రియలో కుల గణన కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు బుధవారంఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణ న అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుం చో డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్

    READ MORE
  • కేంద్రీయ విద్యాలయం స్థాపనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం0

    విద్యార్థుల భవిష్య త్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.. కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్‌లోనే 10 ఎకరాల భూమి కేటాయించాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ఇతర చోట ప్రతిపాదించండి సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: జగిత్యాల కేంద్రీయ విద్యా లయానికి చెల్గల్‌లో నే 10 ఎకరాల భూమి కేటాయిం చాలనీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ

    READ MORE
error: Content is protected !!