• నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

    నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు0

    జిల్లా కలెక్టర్,అధికారులతో ప్రత్యేక సమావేశమై... జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం... పత్రికారంగం చాలా ప్రత్యేకం... ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్... ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం.. కబురు న్యూస్,నిజామాబాద్, మార్చి 09 : జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీREAD MORE
  • టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..

    టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..0

    టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్.. 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే..! కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,మార్చ్ 07 : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్‌ను

    READ MORE
  • హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..0

      హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి.. తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి… కబురు న్యూస్, హైదరాబాద్,మార్చి 04 : హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్‌లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు.యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి,సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం

    READ MORE
  • ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టకాలం.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!

    ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టకాలం.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే!0

    టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) అప్రహతిహతంగా దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు (Team India) ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన, సూపర్-8 తొలి పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 187/7 పరుగుల భారీ

    READ MORE
  • పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి

    పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి0

    • Food
    • February 23, 2026

    ఈ రోజుల్లో ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తెలియక జనాలు అనారోగ్యం పాలు అవుతున్నారు. తాజాగా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు చనిపోయారు. పదుల కొద్దీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి భయంకరమైన కల్తీ పాలు  (Milk Test) హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రతిరోజూ వేల లీటర్లు సరఫరా అవుతున్నాయి. స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, కొన్ని రకాల కెమికల్స్ కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. వాటికి

    READ MORE
  • టారిఫ్‌‌లపై మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

    టారిఫ్‌‌లపై మరో షాక్ ఇచ్చిన ట్రంప్..0

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై (Trump Tariffs) వెనక్కు తగ్గట్లేదు. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లను అమెరికా సుప్రీంకోర్టు నిన్న కొట్టేసిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం కోర్టు తీర్పును లెక్క చేయట్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తప్పుబట్టాడు ట్రంప్. నిన్న 10 శాతం టారిఫ్‌ లు విధిస్తున్నట్టు ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా.. తాజాగా 15 శాతానికి టారిఫ్‌ లను పెంచేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ టారిఫ్‌ ల (TrumpREAD MORE
error: Content is protected !!