• నా గొంతు నొక్కలేరు… జైల్లో పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆగదు0

    👉 గృహ నిర్బంధంలో ఉన్నా… నా దీక్ష కొనసాగుతుంది 👉 ప్రజా సమస్యల పరి ష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం 👉 భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా? 👉 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో హామీ ఇవ్వాలి మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల

    READ MORE
  • జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు0

    జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తా.. ఇంచార్జ్ సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎల్. రాములు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు బాధ్యతలు చేపట్టారు. ఇంచార్జ్ సూపరిండెం టెండ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ నాగమోహన్ హైద రాబాద్ కు బదిలీ అయిన విష యం తెలిసిందే. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసి డాక్టర్ రాములు విధులు నిర్వ ర్తించారు. ఆర్థోపెడిక్

    READ MORE
  • ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి0

    సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: అర్హులైన జర్నలిస్టు పిల్లల కు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించా లని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ నుకలిసి వినతి పత్రం అంద జేశారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా

    READ MORE
  • ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి0

    -సత్యగ్రహ దీక్షకు జిల్లా బిసి విద్యార్థి సంఘాల మద్దతు నిజామాబాద్ టౌన్ ( కబురు న్యూస్) జూలై 14: రాష్ట్రమంతటా స్కాలర్షిప్, ఫి రియంబర్స్ మెంట్స్ దాదాపు 8 వేల కోట్ల రూ పాయల బకాయిలను విడుదల చేయాలని ఆం దోళన కార్యక్రమాలు చేస్తూంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబ ర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ అన్నారు. పెండింగ్

    READ MORE
  • అరుదైన ప్రాణాంతకమైన వ్యాధికి యశోద ఆసు పత్రిలో ప్రత్యేక చికిత్స0

    థ్రోంబోటిక్ థ్రోంబోసైటో.. ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన యశోద వైద్యులు.. యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషియన్..డాక్టర్ జి. విక్రమ్ కుమార్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై14: థ్రోంబోటిక్ థ్రోంబోసైటో పెనిక్ పర్పురా అనేది ప్రాణాంతక మైన మెడికల్ ఎమర్జెన్సీ అని సోమాజి గూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషి యన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్

    READ MORE
  • వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*

    వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*0

    *కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 11 :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన శనివారం నగరంలోని దుబ్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత మహిళ ప్రవీణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న వాకిలిని ఊడుస్తుండగా,గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చారు.ఇద్దరూ ఆమెపై దాడి చేసి,గొంతు నులిమి,పొట్టపై కాలు పెట్టి,చీపిరితో కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం,అలాగే చెవి

    READ MORE
error: Content is protected !!