• మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు

    మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు0

    కబురు న్యూస్,హైదరాబాద్,మే 13 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు.భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు.డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు.రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య,క్రాంతిరణదేవ్‌ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు.తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు.మావోయిస్టు అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలకREAD MORE
  • అది ప్రభుత్వ సిమ్..బ్లాకులో పెట్టొద్దు..

    అది ప్రభుత్వ సిమ్..బ్లాకులో పెట్టొద్దు..0

    నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి... ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు... ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 : అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణREAD MORE
  • ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..

    ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..0

    ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే

    READ MORE
  • డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

    డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్0

    కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.READ MORE
  • కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య

    కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య0

    కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ సాయిబాబా ఆలయం వద్ద సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య గురయ్యారు.సుదీర్ రెడ్డి హత్య నగరంలో పెను సంచలనం సృష్టించింది.చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గుర్తు తెలియని దుండగులు సుదీర్ రెడ్డిని అడ్డగించి అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు.ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ముందస్తుREAD MORE
  • మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న

    మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న0

    ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో... కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు... సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు... గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి.. విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు... ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు... ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్... అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం... మీడియా ముందుకు రానిREAD MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!