• హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..0

      హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి.. తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి… కబురు న్యూస్, హైదరాబాద్,మార్చి 04 : హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్‌లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు.యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి,సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం

    READ MORE
  • గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!

    గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!0

    ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) జరగునున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ, హాజరుశాతంపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,89,126 మంది,READ MORE
  • రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!

    రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!0

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు

    READ MORE
error: Content is protected !!