ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026

హైదరాబాద్ బంజారాహిల్స్లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి.. తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి… కబురు న్యూస్, హైదరాబాద్,మార్చి 04 : హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు.యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ను అరెస్ట్ చేసి,సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం
READ MORE

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు
READ MORESed sapien tortor, aliquet a velit ut, lacinia molestie velit. Maecenas ornare consequat massa ullamcorper dapibus.
READ MOREఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ను కాదని ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమిని గెలిపించారు. ఆ తర్వాత పాలన మొదలుపెట్టిన ఎన్డీయే ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాదిన్నరలో చాలా లెక్కలు మారిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విపక్ష నేతగా వైఎస్ జగన్ అంచనాల మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే
READ MORE


