• కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య

    కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య0

    కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ సాయిబాబా ఆలయం వద్ద సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య గురయ్యారు.సుదీర్ రెడ్డి హత్య నగరంలో పెను సంచలనం సృష్టించింది.చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గుర్తు తెలియని దుండగులు సుదీర్ రెడ్డిని అడ్డగించి అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు.ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ముందస్తుREAD MORE
  • మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న

    మీడియాను బెదిరించే స్థాయికి ఎదిగిన ఎక్సైజ్ సిఐ స్వప్న0

    ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో... కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు... సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు... గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి.. విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు... ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు... ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్... అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం... మీడియా ముందుకు రానిREAD MORE
  • నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

    నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు0

    జిల్లా కలెక్టర్,అధికారులతో ప్రత్యేక సమావేశమై... జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం... పత్రికారంగం చాలా ప్రత్యేకం... ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్... ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం.. కబురు న్యూస్,నిజామాబాద్, మార్చి 09 : జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీREAD MORE
  • హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి..0

      హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విచ్చలవిడిగా కల్తీ నెయ్యి.. తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసుల దాడి… కబురు న్యూస్, హైదరాబాద్,మార్చి 04 : హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో బంజారాహిల్స్‌లో “ప్రైడ్ డెయిరీ” పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు.యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి,సుమారు ₹18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం

    READ MORE
  • గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!

    గంట ముందే సెంటర్‌కు చేరువాల్సిందే.. ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు!0

    ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) జరగునున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ, హాజరుశాతంపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,89,126 మంది,READ MORE
  • రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!

    రైతులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక – నేరుగా ఖాతాల్లో జమ..!!0

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతుభరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడూ అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు

    READ MORE
error: Content is protected !!