ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు దానం
READ MOREతెలంగాణలోని ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్..? తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 న కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్ కు చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు
READ MORESed sapien tortor, aliquet a velit ut, lacinia molestie velit. Maecenas ornare consequat massa ullamcorper dapibus.
READ MOREఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్..
READ MOREఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో పెనుమార్పులు వచ్చాయి. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ను కాదని ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమిని గెలిపించారు. ఆ తర్వాత పాలన మొదలుపెట్టిన ఎన్డీయే ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాదిన్నరలో చాలా లెక్కలు మారిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విపక్ష నేతగా వైఎస్ జగన్ అంచనాల మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే
READ MORE


