• మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి0

    ఎంపీ ధర్మపురి అరవింద్ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు నగరంలో ప్రోత్సాహక నిధుల అందజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందని ఎంపీ ధర్మ పురి అరవింద్ అన్నారు. దేశం లో అత్య ధిక కాలం పాల న చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచా రనీ ఎంపీ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమి స్తోంద

    READ MORE
  • అట్టహాసంగా అరణ్య అర్బన్ పార్కు వర్చువల్ ప్రారంభోత్సవం0

    పార్కును ప్రారంభించిన సీఎం పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)జూన్ 18 : నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్

    READ MORE
  • తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణం0

    జిల్లాలోని ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పై దృష్టి సారించాలి.. పసుపు బోర్డ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్.. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18: తెలంగాణలో విశ్వవి ద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమం త్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం బం డారు దత్తాత్రేయ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ నివాసానికి

    READ MORE
  • విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి0

    తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా స్నాతకోత్సవం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18: విద్యార్థులు అన్ని రంగా ల్లో ముందుంటూ తమ తమ సామర్థ్యాలను పెం పొందించుకొని ఆత్మవిశ్వా సం తో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి అన్నారు. గురు వారం నిజామాబాద్ లోకాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 202 2-2026 సంవత్స రంలో ఇంజనీరింగ్ పూర్తి

    READ MORE
  • అటవీ సంరక్షణకు కాంగ్రెస్ ప్రత్యేక కృషి…0

    సుమారు రూ5 కోట్ల వ్యయం తో జిల్లాలో ముస్తాబైన ఆర్మూర్ అరణ్య పార్క్ వన మహోత్సవంలో భాగంగా నేడు అట్టహా సంగా వర్చువల్ లో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 17: అటవీ సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది. సుమారు రూ5 కోట్ల వ్యయంతో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆర్మూర్ అరణ్య పార్క్ ప్రత్యేకంగా రూపు దిద్దుకుంది. ప్రజల కోసం పచ్చని ప్రదేశాలను

    READ MORE
  • లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు

    లంచాలు తీసుకుంటే సస్పెన్షన్‌ వేటు0

     ‘కోడ్‌’లు వాడితే సిబ్బందిపై చర్యలు.. సీసీ కెమెరాలన్నీ పనిచేయాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ విజిలెన్స్‌ జేటీసీ చంద్రశేఖర్‌ కబురు న్యూస్,హైదరాబాద్‌, జూన్ 17 : రవాణా శాఖలో అవినీతి పట్ల దళారులు,సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లపై, సీఎంవో ఆరా నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు.ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకునే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.అవినీతికి సంబంధించి ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లకు స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ప్రధాన కార్యాలయంREAD MORE
error: Content is protected !!