• జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు0

    అంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీ అర్వింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామా బాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డారు.జగిత్యాల–కరీంనగర్ జాతీయ

    READ MORE
  • ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి0

    ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి గాడితప్పిన విద్యా వ్యవస్థను వెంటనే గాడిలో పెట్టాలి ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీ ర్యం చేస్తుందని, పలు ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసు కోవాలని ఏబీవీపీ ఇందూ ర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు.

    READ MORE
  • సమాచార బోర్డుపై పేరు మార్చిండ్రు..0

    👉’కబురు’ కథనంపై స్పందన ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20: అధికారి మారిన.. పేరు మారలే అనే కబురు వెబ్ న్యూస్ లో వచ్చిన కథనం పై.. కేవలం రెండు గంట ల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిం చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమాచార హక్కు బోర్డుపై బదిలీ అయిన నాగజ్యోతి పేరు పై… కొత్తగా వచ్చిన అధికారి పేరుని అతికిం చారు. అధికారి బదిలీ అయిన

    READ MORE
  • రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ…బాగుపడదు0

    👉కేసీఆర్ హయాంలో నే రైతును రాజుగా గౌరవించిడ్రూ.. 👉తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపిన ఘనత కేసీఆర్ 👉యాప్‌ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను పరేషాన్ చేస్తున్న కాంగ్రెస్ 👉మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్20: ఎద్దు ఏడ్చిన, ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్ప టికీ బాగుపడదని నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటుకు అనంత రం ముఖ్యమంత్రి కల్వ

    READ MORE
  • అధికారి మారిన…పేరు మారలే0

    👉నాగజ్యోతి అధికారి బదిలీ అయిన… 👉జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20: అధికారి మారిన సమాచా ర హక్కు చట్టం బోర్డుపై పేరు మారని ఘటన నిజా మాబాద్ జిల్లా కేంద్రం లోని విద్యాశాఖ కార్యా లయంలో చోటుచేసు కుం ది. ప్రభుత్వ కార్యాల యా లకు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిం చేందుకు ప్రతి శాఖ కార్యా

    READ MORE
  • కమిషన్లు బంజేసి… పనులు పూర్తి చేయుండ్రి0

    ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ లో తిరు గుతుండ్రు జిల్లాకు అతి ముఖ్యమైన ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్యమా? మాధవ నగర్ ఆర్ఓబి పనులకు నిధుల జాప్యం పై మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే పై మండి పడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ఓబి వద్ద ఎంపీ సెల్ఫీ వీడియో.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం జర కమీషన్లు బంద్ చేసి ఆర్ఓబి నిర్మాణ పనులను వెం

    READ MORE
error: Content is protected !!