• ప్రజావాణి అర్జీదారులకు అన్నదానం..0

    ..సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: జిల్లా కేంద్రంలో నలుమూ లల నుంచి ప్రజా సమస్య లపై ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వ ర్యంలో పులిహోర పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఫోరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు అవుతు న్నారు.సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్,

    READ MORE
  • మోదీ పాలనలో సర్వతోముఖాభివృద్ధి0

    12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ యే సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం కమిషన్లు వచ్చే పనులే చేస్తుండ్రు.. పనికిమాలిన యూరియా యాప్ ను రద్దు చేయాలి పాత పద్ధతిలోనే యూరి యా పంపిణీ చేయాలి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వ తోముఖాభివృద్ధి చెందు తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

    READ MORE
  • మేమింతే! ……ఎవరి మాట వినం0

    మేం చెప్పిందే వేదం.. ఇది ఎగ్జిబిషన్ సొసైటీ తీరు.. అధికారికంగా 12వ తేదీ వరకే ఎగ్జిబిషన్ కు.. అనుమతి కానీ ఇప్పటివరకు కొనసాగుతున్న వైనం.. ఎంట్రీ టికెట్ మాత్రమే లేదు… ప్రస్తుతం పార్కింగ్ టికెట్ తీసుకుంటున్న వైనం.. విద్యుత్ కాంతుల మధ్య కొనసాగుతున్న ఎగ్జిబిషన్.. ఉమ్మడి జిల్లా జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ రూటే సపరేటు! అధికారికంగా ఈనెల 12 వరకు

    READ MORE
  • అనుమతి లేని పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు…0

    ఫిర్యాదు చేసిన పట్టించుకోరా? ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారిన విద్యాశాఖ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు స్వల్ప ఉద్రిక్తత విద్యాశాఖ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: ప్రభుత్వ నిబంధనలు పాటించకున్న, పలు పాఠ శాలలకు అనుమతు లు లేకున్నా విద్యాశాఖ ఎం దుకు చర్యలు తీసుకోవ డం లేదని విద్యార్థి సం ఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. నిబంధనలు పా టించని ,అనుమతి లేని

    READ MORE
  • జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి0

    జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిరుద్యోగులు జిల్లా ఉ పాధి కల్పన శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపా ధి కల్పన అధికారి విజేత సూచించారు. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో సోమవా రం అపోలో ఫార్మసి కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సుమారు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

    READ MORE
  • నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..0

    వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లా అధికారులకుఫోన్ లో సమీక్ష ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: పంటల సీజన్ ప్రారంభ మైనందున రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా.. నాణ్యమైన విత్తనాల అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలనీ వ్యవ సాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సూచిం చారు. సోమవారం గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులతో విత్తనాలు ఎరువులు తది తర విషయాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా

    READ MORE
error: Content is protected !!