• తీరు మారదా!0

    బయట గేటు మాత్రం అంధకారంలో.. లోపల ఎగ్జిబిషన్ కార్యాలయం విద్యుత్ కాంతులతో… విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా సొసైటీ వ్యవహారం ఎగ్జిబిషన్ సొసైటీ పై ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.. నీట్ పరీక్ష సమీపిస్తున్న వేళ.. అప్పటివరకైనా కళాశాల గ్రౌండ్ ఖాళీ చేసేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: ఎవరు ఏం చెప్పినా ఎగ్జిబి షన్ సొసైటీ తీరులో ఎ లాంటి మార్పు రావడం లేదు. పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో కొన సాగుతున్న ఎగ్జిబిషన్ఈ

    READ MORE
  • దమ్ము దైర్యం ఉంటే.. ఆధారాలతో నిరూపించు!0

    👉సీఎంతో సహా మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయడం సరికాదు. 👉నీట్ పరీక్ష పేపర్ లీక్ సంగతేంటి? 👉ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కృషి చేస్తుంది 👉జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 16: సీఎం, మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయ డం కాదు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

    READ MORE
  • శ్రీరామ ఆసుపత్రి … ఉచిత వైద్య శిబిరం0

    ప్రతి బుధవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తాం.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ఎమర్జెన్సీలో డిచ్ పల్లి శ్రీరామ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవా లి:నడిపల్లి సర్పంచ్ అశ్విని ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) జూన్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లిలో శ్రీరామ ఆసుపత్రి (డిచ్ పల్లి) ఆధ్వర్యంలో నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.. నడిపల్లి సర్పంచ్ అశ్విని హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. గ్రామస్తులు వృద్ధులు మహిళలు

    READ MORE
  • అధికారులు పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి0

    అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేయాలి.. గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పని ఆలస్యం పై ఎమ్మెల్యే అసహనం.. 34వ డివిజన్లో పలు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: నగరవాసులకు ఎటువం టి అసౌకర్యం కలగకుం డా.. నిరంతరం శానిటేష న్ పనులు కొనసాగించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. మంగళవా రం నగరంలోని 34 వ డివిజన్

    READ MORE
  • ప్రజావాణి అర్జీదారులకు అన్నదానం..0

    ..సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: జిల్లా కేంద్రంలో నలుమూ లల నుంచి ప్రజా సమస్య లపై ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వ ర్యంలో పులిహోర పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఫోరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు అవుతు న్నారు.సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్,

    READ MORE
  • మోదీ పాలనలో సర్వతోముఖాభివృద్ధి0

    12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ యే సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం కమిషన్లు వచ్చే పనులే చేస్తుండ్రు.. పనికిమాలిన యూరియా యాప్ ను రద్దు చేయాలి పాత పద్ధతిలోనే యూరి యా పంపిణీ చేయాలి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వ తోముఖాభివృద్ధి చెందు తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

    READ MORE
error: Content is protected !!