• కార్పొరేట్ కు ధీటుగా ‘సర్కారు’ వైద్య సేవలు0

    అరుదైన ఆపరేషన్లకు వేదికగా… ప్రైవేట్ ఆస్ప త్రులకు ధీటుగా… జిజిహెచ్.. గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం.. విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరు దైన ఆపరేషన్లకు వేదికగా మారి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్ప త్రుల కు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తు న్నా రు.ఇటీవల కాలంలోజిజిహెచ్ లో

    READ MORE
  • ప్రతి ఒక్కరు “అమ్మ పేరు”తో మొక్కలు నాటాలి0

    ప్రధా నిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బ న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధా నిగా మోదీ 12 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా

    READ MORE
  • క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం0

    పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలీ -మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ నిజామాబాదులో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4: క్రమశిక్షణ, సరైన మార్గద ర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీ ఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశం లో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు నిజామాబాద్ నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా గురువారం

    READ MORE
  • ఫ్రస్టేషన్ లో బీగాల సోయి లేకుండా మాట్లాడుతుండు0

    పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి మరిచావా? కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేదు గానీ! _గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా? నయా పైసా ముట్టకుండా అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న నాపై ఆరోపణ లా? పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది.. మాజీ ఎమ్మెల్యే బిగాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్… ఉమ్మడి జిల్లా

    READ MORE
  • భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!

    భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!0

    సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం... అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు అంచనా... పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం... యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి... సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ... మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు... కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు... చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు... సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు... కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :READ MORE
  • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

    ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..0

    21 మంది మృతి..30 మందికి పైగా మందికి గాయాలు.... కబురు న్యూస్,ఢిల్లీ,జూన్ 03 : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా,30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే,మల్వియా నగర్‌లోని,హౌజ్ రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం ఉంది.భవనం బేస్‌మెంట్‌లో ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలుREAD MORE
error: Content is protected !!